Wednesday, 18 November 2020

దొరగారి కుట్రను అర్థం చేసుకోలేనంత వెర్రివాళ్లు కాదు... కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్...

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసమే కేసీఆర్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా వరద సాయాన్ని జాప్యం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి ఆరోపించారు వరదసాయం పేరుతో దొరగారి సర్కార్ ఓట్ల రాజకీయానికి పాల్పడిందన్నది కాదనలేని సత్యమన్నారు. భారీ వర్షాలు కురిసి దాదాపు 3 వారాలు గడిచిపోయినా.. తెలంగాణ సర్కార్ ముంపు బాధితులకు పూర్తి స్థాయిలో పరిహారం అందించలేకపోయిందన్నారు. ప్రస్తుత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36Of1NR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour