అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 టోర్నమెంట్ చివరి మ్యాచ్లల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రెచ్చిపోయి ఆడుతోంది. వరుస విజయాలతో దూకుడును ప్రదర్శిస్తోంది. ప్రత్యర్థి ఎవరనేది లెక్క చేయట్లేదు. నిలవాలంటే గెలవాలనే ధోరణితో ఓ ఆట ఆడేస్తోంది. లీగ్ దశలో చివరి అయిదు మ్యాచుల్లో నాలుగింట్లో గెలుపొందింది. అందులో మూడు హ్యాట్రిక్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3laMxE3
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment