Sunday, 15 November 2020

రాహుల్ గాంధీ పిక్నిక్ ఎంజాయ్ చేశారు .. బీహార్ లో ఓటమికి కాంగ్రెస్ నే కారణమన్న ఆర్జేడీ

బీహార్లో ఎన్డీయే కూటమితో హోరాహోరీగా పోరాడిన మహాకూటమి పరాజయం పాలైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మహా కూటమి ఓటమికి కాంగ్రెస్ పార్టీయే కారణమని తేజస్వి యాదవ్ నాయకత్వంలోని ఆర్జేడీ ఆరోపణలు గుప్పించింది. 'మహా ఘట్ బంధన్ 'లో కాంగ్రెస్ బలహీనమైన పార్టీ అని , అత్యంత పేలవమైన ప్రదర్శన చూపించిందని ఆర్జేడీ నాయకుడు శివానంద్ తివారీ పేర్కొన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2IIjAkF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour