Friday, 20 November 2020

సీబీఐ 'పాన్ షాప్' లా మారింది ..బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఇలా .. మహారాష్ట్ర మంత్రి సంచలనం

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి హయాంలో సీబీఐ పాన్ షాప్ లా మారిందని మహారాష్ట్ర మంత్రి అస్లాం షేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు . సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తన అధికార పరిధిలోనే దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38XEx5R
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour