Monday, 16 November 2020

పోలవరం ఎత్తు తగ్గదు .. టేప్ తెచ్చి కొలుచుకో : చంద్రబాబుకు మంత్రి అనిల్ పంచ్

పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో టిడిపి నేతలు చేస్తున్న విమర్శలకు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమాధానం చెప్పారు. ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గదని స్పష్టం చేసిన మంత్రి 2021 డిసెంబరు నాటికి పోలవరం పూర్తి చేస్తామని ప్రకటించారు. అప్పుడు చంద్రబాబు టేపు తీసుకొని ప్రాజెక్టు ఎత్తు కొలుచుకోవచ్చునని మంత్రి ఎద్దేవా చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38NTh7d
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour