Wednesday, 25 November 2020

అయ్యప్ప స్వామి ఆలయంలో కొత్త ఆంక్షలు: వారికి మరింత కష్టం: బోసిపోతోన్న శబరి గిరులు

తిరువనంతపురం: కేరళలోని శబరిగిరుల్లో వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులపై అక్కడి అధికారులు ఆంక్షలను విధించారు. ఈ ఆంక్షల నడుమ అయ్యప్పుడి దర్శనం కొనసాగుతోంది. శబరి గిరీశుడిని దర్శించడానికి రోజూ వెయ్యిమంది భక్తులకు మాత్రమే అనుమతిస్తున్నారు. వారంతాపు రోజుల్లో ఈ సంఖ్యను రెండు వేల వరకు ఉంటుంది. రోజువారీ భక్తుల సంఖ్యను భారీగా పెంచాలంటూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UZMqj8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour