Wednesday, 11 November 2020

నాలుగు నాన్‌ మేజర్‌ పోర్టులపై ఏపీ సర్కార్‌ దృష్టి- బందరు నుంచి మొదలు- డీపీఆర్‌ ఆమోదం..

ఏపీలో నాలుగు నాన్‌ మేజర్‌ పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో కీలకమైన బందరు పోర్టు నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం ఎట్టకేలకు ముందుకు కదిలింది. ఎప్పుడో టీడీపీ హయాంలోనే ఆమోదించిన డీపీఆర్‌, పాలనా అనుమతులను సమీక్షించి పక్కనబెట్టిన వైసీపీ సర్కార్‌.. తిరిగి సవరించిన డీపీఆర్‌ను ఆమోదిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటే పోర్టు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ngvEZ1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour