Friday, 13 November 2020

బిహార్ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపుకు కేసీఆర్ ఆర్థిక సాయం... బండి సంజయ్ సంచలన ఆరోపణలు

దుబ్బాక గెలుపుతో హైపర్ జోష్‌లో ఉన్న బీజేపీ... అదే ఊపులో గ్రేటర్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఏ క్షణమైనా గ్రేటర్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో... ఇప్పటినుంచే గ్రౌండ్ సిద్దం చేసుకుంటోంది. ఇదే క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్... నిత్యం దూకుడైన వ్యాఖ్యలతో అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలు దేశ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UsvIIN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour