Sunday, 1 November 2020

అసహనంతో రగిలిన విరాట్ కోహ్లీ: అంపైర్‌తో వాగ్యుద్ధం: ఆ రనౌట్ విషయంలో ఆర్గ్యుమెంట్

షార్జా: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కేప్టెన్ విరాట్ కోహ్లీ.. మరోసారి తన సహనాన్ని కోల్పోయాడు. మొన్నటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ వెన్నెముక సూర్యకుమార్ యాదవ్‌పై స్లెడ్జింగ్‌కు పాల్పడిన అతను.. ఈ సారి ఏకంగా అంపైర్‌పై అసహనాన్ని వ్యక్తం చేశాడు. అంపైర్‌ను ప్రభావితం చేసేలా వ్యవహరించాడు. బ్యాట్స్‌మెన్ అవుట్ ఇవ్వకపోవడాన్ని తప్పు పట్టాడు. అది అవుట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/321kMGx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour