ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ఆగాల్సి వచ్చింది. వీరిద్దరూ బద్రీనాథ్ వెళ్లాల్సి ఉంది. అయితే మంచు కురియడంతో కేదారినాథ్లోనే ఆగిపోయారని అధికారులు ప్రకటించారు. ఇద్దరూ సీఎంలు మంగళవారం ఉదయం బద్రీనాథ్ వెళతారని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి రుద్రప్రయాగ్లో గల కేదార్ నాథ్కు సీఎంలు ఇద్దరూ చేరుకున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ID7jxE
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment