శ్రీనగర్: పాకిస్థాన్ మరోసారి బరితెగించి కాల్పులు తెగబడింది. జమ్మూకాశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులకు పాల్పడటంతో ఆరుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు భారత జవాన్లు ఉండగా, ముగ్గురు పౌరులు ఉన్నారు. జమ్మూకాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్ మిలిటరీ కాల్పుల విరమణ ఉల్లంఘనలో ముగ్గురు జవాన్లు, ముగ్గురు పౌరులు మరణించినట్లు అధికారులు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Iy2dTy
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment