Friday, 13 November 2020

పాక్ దుశ్చర్య: కాల్పుల్లో ముగ్గురు జవాన్లు, ముగ్గురు పౌరులు మృతి, మరో 8 మందికి గాయాలు

శ్రీనగర్: పాకిస్థాన్ మరోసారి బరితెగించి కాల్పులు తెగబడింది. జమ్మూకాశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులకు పాల్పడటంతో ఆరుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు భారత జవాన్లు ఉండగా, ముగ్గురు పౌరులు ఉన్నారు. జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్ మిలిటరీ కాల్పుల విరమణ ఉల్లంఘనలో ముగ్గురు జవాన్లు, ముగ్గురు పౌరులు మరణించినట్లు అధికారులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Iy2dTy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour