Monday, 30 November 2020

5వ రోజు రైతుల ఆందోళన.. ఢిల్లీ దిగ్బంధనానికి పిలుపుతో టెన్షన్ .. మంత్రుల భేటీ

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు కొనసాగిస్తున్న ఆందోళన ఐదో రోజుకు చేరుకుంది. ఆర్నెల్లు అయినా సరే ఆ చట్టాలు రద్దు చేసే దాకా ఇక్కడేఉంటామని , ఛలో ఢిల్లీలో కదం తొక్కిన రైతన్నలు తేల్చి చెప్పారు . చలో ఢిల్లీ ఆందోళనలో భాగంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37o3IMu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour