Sunday, 29 November 2020

నివర్ కంటే డేంజర్: వెంటాడుతోన్న మరో తుఫాన్: ఇంకో 48 గంటలే: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

చెన్నై: నివర్ తుఫాన్ మిగిల్చిన నష్టం నుంచి కోలుకోకముందే.. మరో తుఫాన్ వెంటాడబోతోంది. ఇప్పటికే అది బంగాళాఖాతంలో పురుడుపోసుకుంది కూడా. బంగాళాఖాతంలో ఆగ్నేయదిశగా ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర రూపాన్ని దాల్చింది. తీవ్ర అల్పపీడనంగా రూపుదిద్దుకుంది. క్రమంగా అది వాయుగుండంగా అనంతరం, తుఫాన్‌ను అవతరించడానికి అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. వచ్చే 48 గంటల్లో ఈ తీవ్ర అల్పపీడనం..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JoMpTi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour