Friday, 27 November 2020

జమ్మూకశ్మీర్‌లో నేడు తొలిదశ స్ధానిక ఎన్నికలు- ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత తొలిసారి

జమ్మూకశ్మీర్‌లో గతేడాది ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత పలువురు ప్రాంతీయ పార్టీల నేతలు, మాజీ సీఎంలు గృహనిర్బంధంలోకి వెళ్లారు. ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి. కశ్మీర్‌కు వెళ్లేందుకు ఇతర ప్రాంతాలకు చెందిన రాజకీయ నేతలకు కూడా అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత సుప్రీంకోర్టు జోక్యంతో అక్కడి రాజకీయ నేతలు ఒక్కొక్కరుగా గృహనిర్బంధం నుంచి విడుదలయ్యారు. అంతే కాదు అప్పటి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2HQhYoM
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour