Monday, 9 November 2020

తేలనున్న 3577 మంది బీహర్ నేతల భవితవ్యం, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్త్..

బీహర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కాబోతుంది. 38 జిల్లాల్లో గల 55 సెంటర్లలో ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభవుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్న బ్యాలెట్ బాక్సులు ఉంచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీఆర్పీఎఫ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3n5H5mr
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour