Thursday, 12 November 2020

ఆత్మనిర్భర్ భారత్ 3.0: దేశీయ వ్యాక్సిన్‌ కోసం ప్యాకేజీ: సురక్షా మిషన్..ఆర్అండ్‌డీ: నిర్మలమ్మ

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ను రూపుమాపడానికి అవసరమైన వ్యాక్సిన్‌ను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం 900 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. దేశీయంగా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ఈ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమలులో ఉన్న కోవిడ్ సురక్షా మిషన్ కింద ఈ మొత్తాన్ని కేటాయించింది. కోవిడ్ సురక్షా మిషన్‌ను కేంద్ర బయో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UgIg6a
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour