Monday, 30 November 2020

200 రూపాయలు అడిగితే ఇవ్వలేదని ఓ వ్యక్తిని చంపేసిన డ్రగ్ అడిక్ట్ .. యూపీలో దారుణ హత్య

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట దారుణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి . ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతోంది. చిన్న చిన్న విషయాలకే హత్యలకు పాల్పడుతున్న ఘటనలు యూపీలో పోలీసులకు టెన్షన్ పుట్టిస్తున్నాయి. తాజాగా రెండు వందల రూపాయల కోసం ఓ యువకుడు మరో వ్యక్తిని హతమార్చిన ఘటన అలీఘడ్ నగరంలో చోటు చేసుకుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33sAISQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour