Monday, 30 November 2020

నివర్‌ తుపానుపై అట్టుడికిన ఏపీ అసెంబ్లీ- చంద్రబాబు సహా 13 మంది ఎమ్మెల్యేల సస్పెండ్‌

నివర్‌ తుపాను బాధితులకు సాయం వ్యవహారం ఇవాళ ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పెంచడంతో పాటు పంట నష్ట సహాయం వెంటనే చెయ్యాలని టీడీపీ డిమాండ్ చేసింది. దీనిపై ప్రభుత్వం ఎదురుదాడికి దిగడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. నివర్‌ తుపాను కారణగంగా నెల్లూరు, చిత్తూరుతో పాటు ఇతర రాయలసీమ,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fUZjEA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour