పాకిస్తాన్లో తొలి మెట్రో లైన్ అందుబాటులోకి వచ్చింది. పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్లో దేశంలో తొలి మెట్రో లైన్పై రాకపోకలు ప్రారంభమయ్యాయి. 27 కిలోమీటర్ల పొడవున్న ఈ మెట్రో ఆరంజ్ లైన్లో దాదాపు 25 స్టేషన్లు ఉన్నాయి. జనాభా ఎక్కువగా ఉండే లాహోర్ నగరంలో దీనివల్ల ఎక్కడికి వెళ్లాలన్నా రాకపోకలు సులభం కానున్నాయి. పంజాబ్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kyBvIq
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment