ముంబాయి/ న్యూఢిల్లీ/ జైపూర్: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, క్వీన్ కంగనా రనౌత్ మీద మరో దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే బాలీవుడ్ క్వీన్ కంగనా మీద కొన్ని కేసులు నమోదైనాయి. మహారాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, రైతులను కించపరిచారని కంగనాపై కేసులు నమోదైనాయి. ఇప్పుడు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించిందని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2HrD0tc
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment