Friday, 23 October 2020

IPL 2020: ఐపీఎల్ ఆడేందుకు ఎంతో ఎదురు చూశా.. ఆమెను వదిలేసి వచ్చేశా: జేసన్ హోల్డర్

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) 2020 కోసం వెస్టిండీస్‌ టెస్టు కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌ లేటుగా యూఏఈ వచ్చిన విషయం తెలిసిందే. టోర్నీ ఆరంభంలోనే బెంగళూరుతో మ్యాచ్‌లో గాయపడిన ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ స్థానంలో హోల్డర్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తీసుకున్నది. హోల్డర్‌ టోర్నీలోకి లేటుగా అడుగు పెట్టినా.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే తన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2TpelIg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour