Thursday, 29 October 2020

బిగ్ మిస్టెక్... మాయావతి సంచలన ప్రకటన... ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం..

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మిత్రులుగా మారిన బద్ద శత్రువులు.. మళ్లీ పాత వైరాన్ని తిరగదోడుకుంటున్నారు. శత్రుత్వాన్ని మరిచి స్నేహ హస్తం అందించడమే తప్పయి పోయిందని మదనపడుతున్నారు. ఒకనాటి శత్రువు,గత లోక్‌సభ ఎన్నికల్లో మిత్రపక్షం తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను లాగేసుకోవడాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం(అక్టోబర్ 26) ప్రెస్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31Sskv6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour