Sunday, 11 October 2020

వైసీపీ పాలనలో ప్రజలకు కష్టాలు.. ఇది బాధ్యత లేని ప్రభుత్వం : చంద్రబాబు ధ్వజం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ నేతలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వైసీపీ పాలన పై ద్వజమెత్తారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయిందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని, ప్రతి పనిలోనూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు అని చంద్రబాబు ఆరోపించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nDVG9F
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour