Sunday, 4 October 2020

తెలంగాణలో రెండు లక్షలకు చేరువ: ఇంకొక్కరోజే: కరోనా ప్రభావం తగ్గుముఖం? యాక్టివ్ కేసుల్లో

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ ఉండట్లేదు. రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయే తప్ప.. ఆశించిన స్థాయిలో క్షీణించట్లేదు. దాని ప్రభావం- మొత్తం కేసులపై పడుతోంది. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువ అవుతోంది. రోజువారీగా నమోదవుతోన్న కరోనా పాజిటివ్ కేసుల్లో ఇప్పుడు కనిపిస్తోన్న వేగం కొనసాగితే. ఇంకొక్కరోజులో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nfM5Wr
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour