Friday, 9 October 2020

బాలికపై ఏడుగురు గ్యాంగ్ రేప్ .. బాలిక ఆత్మహత్య .. తండ్రి ఆత్మహత్యాయత్నంతో వెలుగులోకి

ఛత్తీస్‌ గడ్ లోని కొండగావ్ జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి .గత జులై లో బాలిక వివాహ వేడుకకు హాజరై వస్తుండగా బాలికను అటవీ ప్రాంతానికి తీసుకెళ్ళి ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాలిక అవమానాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది . ఈ ఘటన జరిగిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dgQhAD
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour