Tuesday, 13 October 2020

బీహార్‌లో గెలుపెవరిది... సీఎంగా జనం ఎవరిని కోరుకుంటున్నారు.. టైమ్స్ నౌ-సీఓటర్ సర్వేలో ఏం తేలింది...

బీహార్‌లో ఈసారి గెలుపెవరిది... మహాకూటమి వర్సెస్ ఎన్డీయే కూటమిలో విజయం ఎవరిని వరించబోతుంది... ఈ ప్రశ్నలకు టైమ్స్ నౌ-సీఓటర్ సర్వే ఆసక్తికర విషయాలను వెల్లడించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమే విక్టరీ కొట్టబోతున్నట్లు తెలిపింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో ఎన్డీయేకి 160 స్థానాలు,యూపీఏ మహాకూటమికి 76 స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది. 143

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/370luqw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour