Monday, 26 October 2020

కరోనా కోరల నుంచి బయటపడుతున్నామా?: ఈ తగ్గుదల దేనికి సంకేతం?: మరణాల్లోనూ అదే స్థితి

న్యూఢిల్లీ: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కేసుల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయికి పడిపోయాయి. దేశ:లో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత..బిత్తరపోయేలా పెరిగాయి కరోనా కేసులు. ఇప్పుడా సంఖ్య ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంతగా తగ్గిపోయాయి. దేశవ్యాప్తంగా 24 గంటల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2TuOPS1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour