Sunday, 18 October 2020

మీసా భారతి ఎక్కడ? ఎన్నికల ప్రచారంలో కనిపించని లాలూ తనయ - తేజస్వీ ఇమేజ్ కోసమేనా?

మరో పది రోజుల్లో బీహార్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ జరుగనుంది.. రాష్ట్రయ జనతాదళ్(ఆర్జేడీ) స్టార్ క్యాంపెయిన్ల జాబితాలో ఆమె పేరు కూడా ఉంది.. అయినాసరే లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కూతురు, ఆ పార్టీ ఎంపీ మీసా భారతి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటం, ఆమె ఎక్కడున్నారంటూ పార్టీ శ్రేణులు సైతం ఆరాతీస్తుండటం ఆసక్తికరంగా మారింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37gynNx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour