Pages

Hot Summer Sales And News

Friday, 2 October 2020

వైరస్ కాటుకు లక్ష మంది బలి - దేశంలో కరోనా మరణాల రికార్డు

అలా చూస్తూ ఉండగానే.. ఆరు నెలల వ్యవధిలో మొత్తం లక్ష మంది భారతీయుల్ని కరోనా మహమ్మారి పొట్టనపెట్టుకుంది. దేశంలో కరోనా మరణాలకు సంబంధించి శుక్రవారం రాత్రి మరో రికార్డు నమోదు కావడం విషాదకరం. ఇప్పటిదాకా కొవిడ్-19తో చనిపోయిన వారి సంఖ్య 1లక్ష మార్కును దాటింది. హత్రాస్ ఘటనలో మలుపు: ఎస్పీ, డీఎస్పీపై వేటు - యోగి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36oBEtH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment