అలా చూస్తూ ఉండగానే.. ఆరు నెలల వ్యవధిలో మొత్తం లక్ష మంది భారతీయుల్ని కరోనా మహమ్మారి పొట్టనపెట్టుకుంది. దేశంలో కరోనా మరణాలకు సంబంధించి శుక్రవారం రాత్రి మరో రికార్డు నమోదు కావడం విషాదకరం. ఇప్పటిదాకా కొవిడ్-19తో చనిపోయిన వారి సంఖ్య 1లక్ష మార్కును దాటింది. హత్రాస్ ఘటనలో మలుపు: ఎస్పీ, డీఎస్పీపై వేటు - యోగి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36oBEtH
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment