రాజధానిగా అమరావతి కొనసాగాలని ఉద్యమం ఇంకా సాగుతూనే ఉంది. మొదట్లో రాజధాని అమరావతి ఉద్యమం ఉధృతంగా సాగినా, మధ్యలో కరోనావైరస్ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ప్రచారానికి దూరమైంది. కానీ నేటికీ అమరావతి రైతులు ఏదో ఒక రూపంలో తమ ఆందోళనలు తెలియజేస్తూనే ఉన్నారు రాజధాని ప్రాంత రైతులు . రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి జెఏసి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2GiMGGe
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment