Friday, 2 October 2020

ఢిల్లీ చేరిన రాజధాని అమరావతి ఆందోళన .. గాంధీ జయంతినాడు రాజ్ ఘాట్ వద్ద మౌన ప్రదర్శన

రాజధానిగా అమరావతి కొనసాగాలని ఉద్యమం ఇంకా సాగుతూనే ఉంది. మొదట్లో రాజధాని అమరావతి ఉద్యమం ఉధృతంగా సాగినా, మధ్యలో కరోనావైరస్ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ప్రచారానికి దూరమైంది. కానీ నేటికీ అమరావతి రైతులు ఏదో ఒక రూపంలో తమ ఆందోళనలు తెలియజేస్తూనే ఉన్నారు రాజధాని ప్రాంత రైతులు . రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి జెఏసి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2GiMGGe
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour