Wednesday, 14 October 2020

ఖాళీ చెయ్యాలని చంద్రబాబు నివాసానికి నోటీసిచ్చిన అధికారులు .. ఏ క్షణంలో అయినా..

గత కొద్ది రోజులుగా వర్షాల కారణంగా కృష్ణా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి తీవ్రంగా ఉంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండున్నర లక్షల క్యూసెక్కుల వరద నీరు ఉన్నట్లుగా అధికారిక అంచనా. ఈ క్రమంలో కృష్ణానది కరకట్ట వెంబడి ఉన్న నివాసాలకు అధికారులు వరద

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/372zqk6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour