Monday, 12 October 2020

హాథ్రస్ కేసులో మరో ట్విస్ట్: నక్సల్స్ ప్రమేయం - హైకోర్టుకు బాధిత కుటుంబం - సీబీఐ ఎఫ్ఐఆర్

హాథ్రస్ కేసులో హత్యాచారానికి గురైన యువతికి, ఆమె కుటుంబానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ యంత్రాంగం కీలక చర్యలకు ఉపక్రమించింది. దళిత యువతి మృతదేహాన్ని బలవంతంగా కాల్చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన నెరేటివ్ పూర్తిగా మారిపోయింది. ఆ క్రమంలోనే తాము అమాయకులమని, యువతిని చంపింది ఆమె తల్లి, సోదరులేనని నిందితులు లేఖ రాయగా, ఈ వ్యవహారంలో నక్సల్స్ ప్రమేయం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nF0vzC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour