Wednesday, 14 October 2020

సామాన్యుల దీపావళి మీ చేతుల్లోనే: మారటోరియంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంలో రుణగ్రహీతలకు ఇచ్చిన మారటోరియం కాలంలో విధించిన చక్రవడ్డీ విషయంపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రూ. 2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ అమలు ఏమైందని జస్టిస్ అశోక్ భూషణ్ సుప్రీం ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: పెరిగిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/377cqR4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour