లక్నో: దేశ వ్యాప్తంగా కలకలం రేపిన హాథ్రస్ ఘటనలో బాధితురాలి పోస్టుమార్టం రిపోర్టులో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. బాధితురాలి గొంతునులిమి ఊపిరాడకుండా చేసి హతమార్చినట్లు తేలింది. అంతేగాక, ఆమె మెడ ప్రాంతంలో తీవ్రగాయాలున్నాయి. ఎముకలు కూడా విరిగినట్లే తేల్చింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iesKkM
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment