Wednesday, 28 October 2020

దుబ్బాక ఉపఎన్నిక పరిశీలకుడిగా తమిళనాడు సింగం: యంగ్ ఐపీఎస్‌కు బాధ్యతలు: ఏరికోరి

హైదరాబాద్: సిద్ధిపేట్ జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలీస్ పరిశీలకుడిగా తమిళనాడుకు చెందిన యువ ఐఎఎస్ అధికారి నియమితులు అయ్యారు. ఆయన పేరు సరోజ్ కుమార్ ఠాకూర్. ప్రస్తుతం చెన్నై సైబర్ క్రైమ్ డివిజన్-3 సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. ఆయనను దుబ్బాక ఉప ఎన్నిక పోలీసు అబ్జర్వర్‌గా నియమిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2HGvUBl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour