ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్థాన్ అసలు రూపం మరోసారి బయటపెట్టుకుంది. జమ్మూకాశ్మీర్లోని పుల్వామాలో దాడి చేసింది తామేనంటూ గొప్పలు చెప్పుకుంది. ఇది పాకిస్థాన్ ప్రజల విజయమని, ఇమ్రాన్ ఖాన్ గొప్ప ఘనత అని ఆ దేశ మంత్రి ఫవద్ చౌదురి గురువారం పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మాట్లాడారు. భారత్ను వారి గడ్డపైనే దెబ్బకొట్టామని, పుల్వామాలో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jJblBf
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment