Tuesday, 27 October 2020

లోటస్‌ పార్టీకి లిట్మస్ టెస్ట్: తొలి విడత పైచేయి ఎవరిది? ఆధిపత్యాన్ని సాధించే దిశగా

పాట్నా: కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా అత్యంత కీలకంగా మారిన బిహార్‌లో తొలివిడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి కిందటే ఆరంభమైంది. మొత్తం 243 సీట్లున్న బిహార్ అసెంబ్లీలో తొలిదశలో 71 స్థానాలకు పోలింగ్‌ను నిర్వహిస్తున్నారు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3e1pk4e
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour