Monday, 19 October 2020

భారత్‌ ఔదార్యం- వాస్తవాధీన రేఖ వద్ద చిక్కిన చైనా సైనికుడు- వెనక్కి పంపాలని నిర్ణయం

భారత్‌-చైనా మధ్య సరిహద్దు ప్రతిష్టంభన కొనసాగుతోంది. గల్వాన్‌ ఘటనకు ముందు, ఆ తర్వాత కూడా పలుమార్లు మిలటరీ, విదేశాంగమంత్రుల స్ధాయిలో చర్చలు జరిగినా చైనాతో వివాదం సద్దుమణగలేదు. ఇప్పటికీ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. మంచుగడ్డ కట్టే పరిస్ధితుల్లో ఇరుదేశాల సైనికులు సరిహద్దుల్లో కాపలా కాస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో చైనాకు చెందిన ఓ సైనికుడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kow6mU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour