Friday, 23 October 2020

రైతు మ్యారేజ్ బ్యూరో ... అక్కడ పెళ్లి సంబంధాలు రైతులకు మాత్రమే.. ఎందుకంటే..

పెళ్లి సంబంధాలు అనగానే... బోలెడన్ని మ్యాట్రిమోనీలు గుర్తొస్తాయి. ప్రతి కులానికి వందల సంఖ్యలో మాట్రిమోనీలు వధూవరులను ఎంపిక చేసుకొని వివాహ వేడుకలు జరిపించడానికి, కీలక భూమిక పోషిస్తున్నాయి. ఇటీవల రోజుల్లో చూస్తే ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేసేవారినో ,లేదా ఇతర దేశాలలో సెటిల్ అయిన వారినో , ఇలా తమ తమ ప్రాధాన్యతల మేరకు వివాహాలకు ఎంచుకుంటున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35xFrCK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour