Saturday, 10 October 2020

పాకిస్థాన్‌కు కీలక సమాచారం చేరవేత: సాంబలో వ్యక్తి అరెస్ట్

శ్రీనగర్: భద్రతా దళాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్న వ్యక్తిని జమ్మూకాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాంబ జిల్లాకు చెందిన కుల్జీత్ కుమార్ అనే వ్యక్తి జిల్లాలోని భద్రతా దళాలకు చెందిన పలు కీలక ప్రదేశాల ఫొటోలు తీసి వాటిని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2018 నుంచి కుల్జీత్ ఈ గూఢచర్యం కొనసాగిస్తున్నాడని అధికారులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iGrmYd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour