Wednesday, 21 October 2020

ఏపీలో మరింత కఠినంగా మోటార్ వాహనాల నిబంధనలు, ఉల్లంఘిస్తే ఫైన్ బాదుడే..బాదుడు..

పండుగవేళ వాహనదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాకిచ్చింది. మోటార్ వాహనాల నిబంధనల ఉల్లంఘనపై కొరడా ఝులిపించింది. జరిమానాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. అయితే టూ వీలర్ నుంచి సెవెన్ సీటర్ కార్ల వరకు ఒకేవిధంగా జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించారు. ఆపై వాహనాలకు అధికంగా జరిమానా విధించారు.  

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3klksth
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour