పండుగవేళ వాహనదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాకిచ్చింది. మోటార్ వాహనాల నిబంధనల ఉల్లంఘనపై కొరడా ఝులిపించింది. జరిమానాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. అయితే టూ వీలర్ నుంచి సెవెన్ సీటర్ కార్ల వరకు ఒకేవిధంగా జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించారు. ఆపై వాహనాలకు అధికంగా జరిమానా విధించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3klksth
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment