Thursday, 15 October 2020

జడ్జిలపై ఫిర్యాదు: జగన్‌కు షాక్ - సీజేఐకి బీజేపీ నేత అశ్విని లేఖ - ఏపీ హైకోర్టు మాజీ జడ్జి అలీ కూడా

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేలా ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అనుకూలంగా హైకోర్టులోని ఐదుగురు జడ్జిలు, సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి, కాబోయే సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యవహరిస్తున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ఆరోపణలపై దుమారం పెద్దదవుతోంది. ఏపీ సీఎం లేఖ రాసి పది రోజులు కావొస్తున్నా ఈ వ్యవహారంపై ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3k1RYEt
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour