Friday, 9 October 2020

మళ్లీ ప్రచార పర్వంలోకి ట్రంప్... నేడు వైట్ హౌస్ బాల్కనీ నుంచి ప్రసంగం..

ఇటీవల కరోనా బారినపడటంతో ఎన్నికల ప్రచారానికి తాత్కాలిక విరామమిచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి ప్రచార పర్వంలోకి దూకనున్నారు. శనివారం(అక్టోబర్ 10) నుంచి ఆయన ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా శనివారం వైట్ హౌస్ బాల్కనీ నుంచి 'శాంతి భద్రతలు' అంశంపై ప్రసంగించనున్నారు. ఈ సభకు వందల సంఖ్యలో ట్రంప్ మద్దతుదారులు హాజరయ్యే అవకాశం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nDw6S2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour