Thursday, 29 October 2020

విద్యార్థులకు గుడ్ న్యూస్... ఎంసెట్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ నిబంధన రద్దు..

తెలంగాణలో ఎంసెట్‌ పరీక్షపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్‌లో ఇంటర్మీడియట్ వెయిటేజీ నిబంధనను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎంసెట్‌కు అర్హత సాధించిన విద్యార్థులందరికీ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం లభించనుంది. గురువారం(అక్టోబర్ 29) నుంచి జరగాల్సిన ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో... ప్రభుత్వం త్వరితగతిన దీనిపై నిర్ణయం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oDRDdZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour