Wednesday, 14 October 2020

నితీశ్‌ కుమార్‌కు ఝలక్‌- కాంగ్రెస్‌లోకి శరద్‌ యాదవ్‌ కుమార్తె- వెంటనే అసెంబ్లీ సీటు..

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. గత ఎన్నికల్లో మహాకూటమి పేరుతో పోటీ చేసి బీజేపీకి చుక్కలు చూపించిన సీఎం నితీశ్‌ కుమార్‌ ఈ ఎన్నికల్లో మాత్రం కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే ఆయన ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తుండగా.. తాజాగా ఆయనకు ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కూడిన మహాకూటమి మరో ఝలక్‌ ఇచ్చింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iVpwCT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour