Wednesday, 28 October 2020

చైనా మ్యాప్‌లో లడఖ్‌- ట్విట్టర్‌ సమాధానంపై అసంతృప్తి- చర్యలకు సిద్ధమవుతున్న కేంద్రం..

మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ తమ తాజా మ్యాప్‌లో భారత్‌లోని లడఖ్‌ను చైనాలో భాగంగా చూపడంపై కేంద్రం మండిపడుతోంది. ఈ వ్యవహారంపై ట్విట్టర్ ఇచ్చిన వివరణ కూడా కేంద్రాన్ని సంతృప్తిపరచలేదని తెలుస్తోంది. దీంతో జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ నివేదిక ఆధారంగా ట్విట్టర్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. భారత భూభాగంలో ఉన్న లడఖ్‌ను చైనా మ్యాప్‌లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2TCz5fK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour