Tuesday, 6 October 2020

వివేకా హత్యకేసు విచారణ.. రంగంలోకి సీబీఐ కొత్త బృందం... కారణం ఇదే !!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులకు కరోనా సోకటంతో కేసు దర్యాప్తు ముందుకు సాగటం లేదు . ఈ కేసును త్వరితగతిన తేల్చాలని ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్న సీబీఐ ఈ నేపధ్యంలో కొత్త బృందాన్ని రంగంలోకి దించుతుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jBMIaq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour