Wednesday, 21 October 2020

సీబీఐపై నిషేధం: రాత్రికి రాత్రి ఉత్తర్వులు: మోడీ సర్కార్‌పై మాజీ మిత్రుడి వార్

ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని నిషేధించింది. రాత్రికి రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ముందు- సీబీఐ అధికారులు మహారాష్ట్రలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేపట్టాల్సి వస్తే.. ముందస్తుగా అక్కడి ప్రభుత్వ అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆ రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34jdYW7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour