Monday, 5 October 2020

రాజకీయాలకు గుడ్‌‌బై చెప్పే యోచనలో వల్లభనేని వంశీ- త్వరలో కీలక ప్రకటన..

కృష్ణాజిల్లా గన్నవరంలో వైసీపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే వంశీతో వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు అమీతుమీకి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో యార్లగడ్డ వెంకట్రావు నిన్న వంశీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీటిపై చర్చించేందుకు ఇవాళ తన అనుచరులతో ఎమ్మెల్యే వంశీ భేటీ అయ్యారు. కార్యకర్తలతో భేటీలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36C8yaf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour